ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వస్తున్నాయి.. హైకోర్టు సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. మధ్యాహ్నం లోపు ఏపీ ప్రభుత్వం తుది జాబితాను ఈసీకి పంపించనుంది.…
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయాలు
పంచాయితీ రాజ్‌ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా కొన్ని సవరణలు  ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్ప…
అవసరమైతే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తా
కడప: నగరానికి వచ్చిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు పౌరసత్వ బిల్లు సెగ తగిలింది. అంజాద్ బాషాను ముస్లింలు అడ్డగించారు. అసెంబ్లీలో సీఏఏ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్‌కు స్పందించిన అంజాద్ బాషా తనకు పదవులు ముఖ్యం కాదని, అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస…
హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలి
ఏపీఎండబ్ల్యూఓ నాయకుల డిమాండ్... గూడూరు, సుదినం న్యూస్. గూడూరు : హత్యాచార మృగాలపై కఠిన చట్టాలు చేయాలని, గల్ఫ్ తరహాలో శిక్షలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ మగ్ధూమ్ మొహిద్దీన్ లు డిమాండ్ చేశారు. స్థానిక కట…
గూడూరు చెరువుకు నీరు
గూడూరు చెరువుకు నీరు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్. గూడూరు,సుదినం న్యూస్. గూడూరు రావి చెరువు నుంచి వంకినగుంటకు, వంకిన గుంట నుండి గూడూరు చెరువుకు సాగునీరు వదిలే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పొనక దేవసేన మ్మ గారు, పట్ట…
సెలవు పై వెళ్లనున్న ఎల్వి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నెల రోజులపాటు సెలవుపై వెళ్లనున్నారు. డిసెంబరు 6 వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పెట్టారు. మానవవనరుల సంస్థ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై వెళ్లారు. ఇటీవల ఆయన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పించిన మానవవనరుల సంస్థ డీజీగా నియమించిన సంగత…